సిద్దిపేట జిల్లా ,మర్కుక్ మండలం, మర్కుక్ గ్రామంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు చారి ఆధ్వర్యంలోబ్రహ్మంగారి ఆలయంలో విశ్వకర్మ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం సభ్యులు వెంకటేష్ ,మహేష్ , కనకాచారి,బ్రహ్మచారి, మరియు గ్రామ పెద్దలు రమేష్ గుప్తా, శంకర్ రెడ్డి, కానమైన ఏగొండ, పేర్ల చంద్రం, కుంట సత్యం, కిషోర్ రెడ్డి, సంజీవరెడ్డి, తులసి కరుణాకర్, లక్ష్మారెడ్డి, మేర సత్యనారాయణ, రవీందర్ రెడ్డి, బాలకృష్ణ, బాలరాజు, నర్సింలు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





