మంచిర్యాల జిల్లా, గాంధీనగర్.
మంచిర్యాల లోని గాంధీనగర్ శివ గణేష్ మండలి వద్ద ఘనంగా కుంకుమ పూజ కార్యక్రమం శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. తదనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శివ గణేష్ మండలి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





