అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యని కత్తితో జగన్ అడిగిన భర్త దేనితో ఆమె సంఘటన స్థలంలోనే మృతి చెందింది. చేసిన నేరాన్ని
ఒప్పుకుని సైదాపురం పోలీసులకు లొంగిపోయిన నిందితుడు.సైదాపురం మండలం గంగదేవిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి విజయ్ కృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన ఘటనపై ఆరాధిసి కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం గూడూరుకు తరలించారు.






