-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బుధవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీలో భాగంగా పాములపర్తి గ్రామానికి చెందిన నీల కృష్ణకు 25500 రూపాయల చెక్కును తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ చేతుల మీదుగా ఆందజేయటం జరిగింది.





