ఖమ్మం జిల్లాలో ఖానాపూరం హావేలి లో డా.బి ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ లో అతిథిగా హాజరైన విశారదన్ మహారాజ్ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ,అనంతరం సభ లో విశారదన్ ప్రసంగించారు.
28 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో బగ్గు మన్న పాడి రైతులు మంత్రి పొన్న ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో పునర్ ప్రారంభం రాజన్న జిల్లా ఫిబ్రవరి 22 రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాడిరైతులు సుమారు 20 వేల మందికి జీవనాధార మైన అగ్రహారం పాలశీతలీ కరణ కేంద్రాన్ని సీజ్ చేయ డంపై రాత్రి పాడి రైతులు బొగ్గుమ న్నారు. పాలకేంద్రం ఎదుట హైవే పై వందలాది మంది రైతులు సుమారు 3 గంటలకుపైగా రాస్తారోకో […]
185 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై18, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని కెసిఆర్ ఇచ్చిన హామీలు విస్మరించడంతో గత13 రోజులుగా సఫాయి కార్మికులు దీక్ష చేస్తున్నారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ శిబిరంలో సమ్మె చేస్తున్న కార్మికుల సందర్శించి వారికి మద్దతుగా సంఘీభావం తెలిపారు. రవిగౌడ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు వాళ్ల డిమాండ్లను పరిష్కరించాలని ఈరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు గ్రామాలలో పరిశుభ్రత […]
188 Views ముస్తాబాద్, మే 23 (24/7న్యూస్ ప్రతినిధి): పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిర్వహించే దోస్త్ మీట్ క్రీడా పోటీలు విజయవంతం అయిందని ఎస్ఐ కె.శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా సిఐ సదన్ కుమార్ ఆటల్లో పాల్గొన్నారు. అన్నిరకాల పోటీలు శారీరక శ్రమలు ఆటలు సాధారణంగా లేదా వ్యవస్థీకృత భాగస్వామ్యం ద్వారా పాల్గొనేవారికి ఆనందాన్ని పొందడంతో పాటు క్రీడలు నిర్వహించడం శారీరక ఆరోగ్యానికి సానుకూల ఫలితాలను చేకూతాయన్నారు. మండలంలో పోటీపడిన గ్రామాలు బంధనకల్ […]