ప్రాంతీయం

సోనియాగాంధీని కలిసిన పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ

174 Views

పెద్దపల్లి జిల్లా

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసిన గడ్డం వంశీకృష్ణ  భారీ మెజార్టీతో విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా ఢిల్లీలో సోనియా గాంధీ ని మరియు ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మరియు చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి కలవడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found