ప్రాంతీయం

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గడ్డం వంశీకృష్ణ

65 Views

పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన కుటుంబంతో సహా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గడ్డం వంశీకృష్ణ పుష్ప  ఇచ్చి శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పాల్గొన్నారు.

 

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్