ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి
మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట్ జిల్లా జూన్ 5
సిద్దిపేట జిల్లా ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా తన నివాస ఆవరణలో మొక్కలు నాటిన రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్న ప్రతిపరుడు విధిగా కుక్కలు నాటి వృక్షాలు మారే విధంగా పెంచే బాధ్యత తీసుకోవాలని రాబోయే సమాజాన్ని కాపాడడంలో మనమంతా భాగస్వామ్యం కావాలని పిల్లలకు ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోసి విధంగా అలవాటు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు





