ప్రాంతీయం

ఓటు హక్కు వినియోగించుకున్న జర్నలిస్టులు

100 Views

భారత రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ఓటు హక్కును బాధ్యతయుతంగా ఓటు హక్కును వినియోగించుకున్న రాయపోల్ జర్నలిస్టులు. ఓటు హక్కు అనేది వజ్రా ఆయుధం లాంటిది. ఓటు వేసే ముందు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని తెలిపారు. లోక్సభ ఎన్నికలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టరాజు, జర్నలిస్టులు నర్సింలు, గణేష్ తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found