ప్రాంతీయం

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గడ్డం వంశి

84 Views

*పెద్దాపూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ *

ఈరోజు పెద్దపల్లి జిల్లా,జూలపల్లి మండలం, లోని పెద్దాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ.యోగానంద లక్ష్మి నరసింహ స్వామి వారి జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గడ్డం వంశీ.

ఈ సందర్బంగా ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపా కటాక్ష ప్రజలపై ఉండాలని మరియు అలాగే లక్ష్మి నరసింహ స్వామి జాతర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గొట్టేముక్కల రవీందర్ రెడ్డి,బొజ్జ శ్రీను, పెసరి స్వామి, బషీర్ భాయ్,కాడే సూర్యనారాయణ,అలకొండ అనంత రెడ్డి,పాటకుల మహేష్,కొండ్ర సంతోష్, ఆతిక్ పాషా, దాడి కుమార్ పాక అజయ్,కొత్తూరి మహేష్,సామనపల్లి రాజ్కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్