బెల్లంపల్లి మాదారం లో
దొరికిన ఫోన్ ని పోలీస్ స్టేషన్లో అప్పగించిన వ్యక్తి.
వివరాల్లోకి వెళితే.:
మల్యాల తిరుపతి తండ్రి లక్ష్మయ్య గంభీరావుపేట గ్రామానికి చెందిన వ్యక్తి మాదారం టౌన్షిప్ లో పని నిమిత్తం వచ్చినప్పుడు అతడికి సాంసంగ్ A14 మోడల్ 15000/_ విలువ గల ఫోన్ దొరకడంతో మంచి మనసుతో దానిని మాదారం పోలీస్ స్టేషన్ నందు అప్పగించడం జరిగింది.
ఫోన్ అప్పగించిన వ్యక్తిని తాండూర్ సీఐ కుమారస్వామి మాదారం ఎస్సై గొల్లపల్లి అనూష మరియు పోలీస్ స్టేషన్ స్టాఫ్ అభినందించడం జరిగింది.





