చెన్నూరు నియోజక వర్గం భీమారం మండలం అంకుషపుర్ లో సమత అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును ప్రారంభించిన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి , పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ.
167 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 14 బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్134వ జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో అత్యంత శోభానంగా గద్దెను పూలతో అలంకరించి అంబేద్కర్ విగ్రహాలకు ముందుగా గజమాల, పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి సురేష్ తో పాటు తదితర పార్టీలు నాయకులు, పార్టీలకు అతీతంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి అంబేద్కర్ సంఘాల నాయకులు, […]
69 Views ఆర్ టి ఈ యాక్టును సవరించాలి -జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ సిద్దిపేట జిల్లా, నవంబర్ 19 ఆర్ టి ఈ యాక్టును సవరించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సభ్యత్వ సేకరణలో భాగంగా వర్గల్ మండలంలోని గౌరారం, నగరంతాండ, ఆవుసులోని పల్లి, వర్గల్, తునికి ఖల్సా, తునికి […]
120 Views58 డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సరిత ఓజా చేతి గుర్తు కు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశయులను కోరుచున్నాము. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్. కాంగ్రెస్ పార్టీ నుండి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్ నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సరిత ఓజా చేతి గుర్తుకు ఫిబ్రవరి 11 న జరగబోయే కార్పొరేటర్ ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు వేసి […]