ప్రాంతీయం

రైస్ మిల్లును ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే

85 Views

మంచిర్యాల జిల్లా

చెన్నూరు నియోజక వర్గం భీమారం మండలం అంకుషపుర్ లో సమత అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును ప్రారంభించిన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి , పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ.

 

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్