నేడు లక్షెట్టిపేట మున్సిపాలిటీ లో అమృత్ నీటి సరఫరా పైపు లైన్స్ మరియు ట్యాంక్ నిర్మాణమునకు రూ 20కోట్లతో మరియు డి ఎం ఎఫ్ టి నిధుల ద్వారా రూ 55లక్షలతో సిసి రోడ్స్ మరియు డ్రైన్స్ నిర్మాణమునకు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






