మంచిర్యాల నియోజకవర్గంలో దండేపల్లి, లక్షెట్టిపేట, హాజిపూర్ మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసి ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
261 Viewsసిరిసిల్ల పట్టణంలో ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు వాహనాల తనిఖీ నిర్వహించారు ఇందులో 48 వాహనాలకు నంబర్ ప్లేటు మరియు హెల్మెట్ లేని వాహనాలకు నంబర్ ప్లేట్ బిగించి ఆయన వాహనదారులను పంపించారు ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 8 మంది చేశారు No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
455 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 23 (24/7న్యూస్ ప్రతినిధి): అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న నామాపూర్ కు చెందిన గట్టయ్యను రిమాండ్కు తరలింపు. ముస్తాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో నామాపూర్ కు చెందిన గట్టయ్య ప్రభుత్వం పేదలకు సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తూ ఎంతో కాలంగా సొమ్ము చేసుకుంటున్న నేరస్థుడు ఈ క్రమంలో అతను ఎనిమిది సార్లు పట్టుపడగా తీరు మార్చుకోని పరిస్థితి అతనిపై […]
159 Viewsసుమారు రెండు నెలలు మినరల్ వాటర్ కోసం గ్రామ ప్రజల ఇక్కట్లు నూతన పాలకవర్గం రాకతో వాటర్ ప్లాంట్ పునః ప్రారంభం కొబ్బరికాయ కొట్టి పునః ప్రారంభించిన సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 2, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో ఉన్న వాటర్ ప్లాంట్ దాదాపూ 2000 మందిపైగా ప్రజల దాహార్తిని తీర్చే శుద్ధ జల కేంద్రం ( వాటర్ ప్లాంట్) గ్రామస్తులకు ఇబ్బందిగా మారింది.గ్రామపంచాయతీ […]