121 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట విజ్ఞాన్ స్కూల్ పదవ తరగతి విద్యార్థులు బాసర జ్ఞాన సరస్వతి ఆలయాన్ని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చుట్టుపక్క ప్రాంతాలను వీక్షించి ఆటలు ఆడారు.పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులు పదికి పది జీపీఎస్ సాధించి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల కలలు నెరవేర్చాలని పాఠశాల కరస్పాండెంట్ ఎండి లతీఫ్ అన్నారు. Poll not found Telugu News 24/7 Telugu News 24/7
236 Viewsవేములవాడ వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మశాలల బుకింగ్ కొరకు నేటి నుండి ఆలయ అధికారులు ఈ టికెటింగ్ సేవలను అందుబాటులోని తీసుకువచ్చారు. ఇకనుండి ఎవరైనా దేవాలయ రూమ్ లు (ధర్మశాలలు) కావాలనుకునేవారు ఈ టికెటింగ్ సేవలను వినియోగించుకొనగలరని , అలాగే T APP FOLIO , MEE SEVA, తదితర ఆన్లైన్ సర్వర్ల ద్వారా కూడా బుకింగ్ చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు. Poll not found Telugu News 24/7 […]
208 Views ఆసక్తిగా తిలకించిన గ్రామ ప్రజలు.. (తిమ్మాపూర్ మే 20) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో చిరుతల రామాయణం నాటకం మూడు రోజులగా కొనసాగుతుంది. తొలి రెండు రోజులు దశరథుడు, కౌసల్య, కైక, సుమిత్ర, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రజ్ఞుడు, విశ్వామిత్రుడు,రావణాసురుడు తాటకి,శుభాభుడు, మారీసుడు, రాక్షసులు,ఆంజనేయుడు, సుగ్రీవుడు,వాలి,అంగదుడు, పాత్రలు ఆకట్టుకున్నాయి. మూడవరోజు సోమవారం ఆంజనేయుడు లంకకు వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకొని వచ్చి రాముడికి వివరిస్తాడు. అనంతరం రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వారధి […]