రాజకీయం

సర్పంచ్ కు సన్మానం!

206 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 27)

సిద్దిపేట జిల్లా కోహేడ మండలం శనిగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కర్ర జయశ్రీ రవీందర్ ని అంగన్వాడీ టీచర్స్ , ఐకెపి సిఏలు మరియు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలో గ్రామానికి చేసిన అభివృద్ధి పనులను కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ కొంపల్లి స్వప్న శశిధర్, ఉప సర్పంచ్ దావ పార్వతి, గ్రామ పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *