మర్కుక్ : పాములపర్తి
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 17)
మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన నీల యాదవ్వ అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ వారితో పాటుగా చెక్కలి రాములు ,నీల యాదయ్య ,నీల పోచయ్య, ఆంజనేయులు, జుట్టు సుధాకర్, మేకల శ్రీనివాస్, బోయిని లక్ష్మణ్, రమేష్ ,బాలస్వామి, కనకయ్యలతో కలిసి అందించడం జరిగింది.
