24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 17)
నేడు శంషాబాద్ మున్సిపల్ లో రుచీ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంషాబాద్ మున్సిపల్ చెర్ పర్సన్ సుష్మా,మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్,సీనియర్ నాయకులు గణేష్ గుప్తా, మహేందర్ రెడ్డి, కౌన్సిలర్ భాగ్యలక్ష్మీ శ్రీకాంత్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.
