(తిమ్మపూర్ డిసెంబర్ 14 )
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని తిమ్మాపూర్ సబ్ రిజిస్టర్ గా ఇటీవల నియమితులైన ఎన్ రాజేష్ ను కాంగ్రెస్ పార్టి
తిమ్మాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పోలం మల్లేశం యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు..
ఈ కార్యక్రమంలో దుర్ఘటి రమేష్, కుమార్ యాదవ్, మహేష్ యాదవ్, కిరణ్ రావు, కిన్నెర విష్ణు, ఇనుకొండ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.




