ప్రాంతీయం

ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు

241 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి(డిసెంబర్ 11 )
మర్కుక్ : పాములపర్తి

మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన పోచి కనకయ్య మరియు బొడ్డు సంతోష్ లు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండు గౌడ్ ఈ రోజు ఉదయం స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు బొడ్డు స్వామి నర్సిములు శ్రీకాంత్ భూపాల్ శ్రీశైలం కనకయ్యలతో కలిసి బాధితులను పరామర్శించి దైర్యం చెప్పారు

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *