మంచిర్యాల పట్టణం లోని ఐబీ చౌరస్తా లో ఈరోజు భారతరత్న డా. బి.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మహనీయున్నీ స్మరించుకుంటు పూలమాల వేసి నివాళులర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.
149 Views జగదేవపూర్ మండల పరిధిలోని చాట్లపల్లి గ్రామంలో సోమవారం స్థానిక సర్పంచ్, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు రాచర్ల నరేష్,ఎంపీటీసీ కావ్య ధర్గయ్య కో అప్షన్ ఎక్బల్ కొండపోచమ్మ దేవాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గ్రామ నాయకులు యువజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్, శివాజీ, తెలంగాణ తల్లి విగ్రహాలకు, బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలంతా ఐకమత్యంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని మహనీయులను సముచితంగా […]
138 Viewsదౌల్తాబాద్: కారు బోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా తూప్రాన్ కు చెందిన మద్దినేని సచిన్ కుమార్ (18) సోమవారం దౌల్తాబాద్ లో బంధువుల రిసెప్షన్ కు స్నేహితులతో కలిసి వచ్చారు. తిరిగి వెళుతుండగా క్రమంలో కారు అతివేగంగా అజాగ్రత్తతో నడపడంతో అదుపుతప్పి బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. వారిని […]
133 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం మార్కెట్ యార్డులో జ్యోతి రావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1848లో మారుమూల ప్రాంతంలో పాఠశాలను స్థాపించి, దేశంలో మొట్టమొదటిసారి ఆడపిల్లలకు ఉచిత విద్యను అందించిన గొప్ప వ్యక్తి జ్యోతి రావు పూలే అని కొనియాడారు. అదేవిధంగా నిరక్షరాస్యులైన తన భార్య సావిత్రిబాయి పూలే ను చదివించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారన్నారు. ఆ రోజుల్లో […]