మంచిర్యాల పట్టణం లోని ఐబీ చౌరస్తా లో ఈరోజు భారతరత్న డా. బి.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మహనీయున్నీ స్మరించుకుంటు పూలమాల వేసి నివాళులర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.
570 Viewsనిరుపేద కుటుంబానికి చికిత్స నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి మహబూబ్ నగర్ జిల్లా సైనికులు మరియు కొలుముల దామోదర్ స్వర్ణలత ఫౌండేషన్ పెద్ద పెళ్లి వారు అందించారు వివరాల్లోకి వెళ్తేరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ద్యావ శ్రీకాంత్ రెడ్డి రేవతి ల కుమారుడు, రుద్రాన్ష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగాలేక హైదరాబాదులోని రెయిన్బో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నడు ఆపరేషన్ కు సరిపడా డబ్బులు లేక […]
75 Viewsధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాయపోల్ మండలంలోని అనాజిపూర్ గ్రామంలో ఎస్సీ మరియు బిసి యువకులను కలిసి పెరియార్ రామస్వామి జయంతిని నిర్వహించడం జరిగింది. ధర్మసమాజ్ పార్టీ మండల నాయకులు నందు మాట్లాడుతూ ఈ ప్రజల్ని ఎట్లా పరిపాలించాలి, వాళ్లకి పాఠశాలలో ఉదయం పౌష్టికాహారం ఎట్లా అందించాలి, ప్రజలకి వైద్యం ఎట్లా అందించాలి అనే విషయాలపై పెరియార్ వారసత్వం నుండి పుట్టిన “మంగలి ముఖ్యమంత్రి స్టాలిన్” దగ్గరకు “వెలమ ముఖ్యమంత్రి కేసీఆర్” తన ప్రతినిధి బృందాన్ని […]
83 Viewsదివ్యాంగు సుతారి రమేష్ నీ సేవలకు సలాం సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7 మానవత్వానికి అంగవైకల్యం అడ్డుపడదు అని నిరూపించారు అలాగే ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ స్వచ్చందంగా సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో 5వ సారి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది.చుంచనకోట గ్రామ చేర్యాల మండలం సిద్దిపేట జిల్లా,రమేష్ లాంటి వారిని చూసి అయిన మీ అందరిలో మార్పు రావాలని ఆశిస్తున్నాను సుతారి రమేష్ కి హాస్పిటల్ బృందం ప్రశంసలు అందజేశారు అలాగే లిటిల్ […]