మంచిర్యాల పట్టణం లోని ఐబీ చౌరస్తా లో ఈరోజు భారతరత్న డా. బి.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మహనీయున్నీ స్మరించుకుంటు పూలమాల వేసి నివాళులర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.
138 Viewsదుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో సోమవారం రోజు మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతున్నటువంటి పనులను పరిశీలించడం జరిగింది. అలాగే మేజర్ అండ్ మైనర్ రిపేర్ పనితో పాఠశాలలో ఉన్న మన ఊరు మనబడి కార్యక్రమం లో ఉన్న పనులు పూర్తవుతాయని సర్పంచ్ చెప్పడం జరిగింది దీనితో ఈ కార్యక్రమంలో పాఠశాలను చాలా అభివృద్ధి చెందుతున్నాయని అలాగే విద్యార్థులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో […]
123 Views జగదేవపూర్ మండలం లో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ బాలేశం గౌడ్, ఎంపీటీసీ కవిత, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డితో కలిసి పరిశీలించారు.అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ను సందర్శించడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల […]
213 Viewsఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని సిరిసిల్లలో ప్రారంభించిన గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు.. ఈ సందర్భంగా గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అని అన్నారు.. ప్రత్యేక తెలంగాణ […]