మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో హస్తం పార్టీ విజయం సొంతం చేసుకుంది. మంచిర్యాల జిల్లా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రేమ్ సాగర్ రావు , చెన్నూరు మరియు బెల్లంపల్లిలో గడ్డం బ్రదర్స్ విజయం సాధించారు.
132 Views– మోహన్నగారి రాజు గజ్వేల్ , జులై 21 కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మొహన్నగారి రాజు అన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలో మోహన్నగారి రాజు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆదేశాల మేరకు గజ్వేల్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగిందని,కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి,ప్రతిపక్ష పార్టీల జీర్ణించుకోవడం లేదని, కాంగ్రెస్ […]
146 Viewsఎంపిపి పిల్లి రేణుక కిషన్ ,జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు , ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంత్రి కెటిఆర్ కు పాలాభిషేకం మహిళాదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన ఎంపిపి ,మహిళా ప్రతినిధులు తెలుగు న్యూస్ 24/7 ఎల్లారెడ్డిపేట మార్చ08 : తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు 2022 2023 సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అధ్యక్షురాలు […]
294 Viewsముఖ్య నాయకులతో హైదరాబాద్ పయనం ములుగు,సెప్టెంబర్ 06 హైదరాబాద్ బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ పార్టీ నుంచి ములుగు ఎమ్మె ల్యేకు పోటీ చేయడానికి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఉన్న ములుగు శ్రీ గట్టమ్మ దేవా లయంలో తల్లిని దర్శించు కోవని హైదరాబాద్ బయ లుదేరి ములుగు నియోజకవర్గ టిక్కెట్ అవకాశం కల్పించాలని కోరుకుంటూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు పత్రాన్ని సమర్పించిన ఆదివాసి బిడ్డ భారతీయ జనతా […]