మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో హస్తం పార్టీ విజయం సొంతం చేసుకుంది. మంచిర్యాల జిల్లా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రేమ్ సాగర్ రావు , చెన్నూరు మరియు బెల్లంపల్లిలో గడ్డం బ్రదర్స్ విజయం సాధించారు.
92 Viewsనేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం సమీక్ష పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రాజెక్టు పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. No Slide Found In Slider. Poll not found ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
223 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 15) రామలింగేశ్వర స్వామి పూజలో పాల్గొన్న ఎఫ్డీసీ మాజీ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తూప్రాన్:- తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ శివారులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ జాతర ఉత్సవాల్లో ఎఫ్డీసీ మాజీ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని శ్రీ రామలింగేశ్వర స్వామి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ గొల్లపల్లి […]
126 Views–భాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి. –తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి. (తిమ్మాపూర్ మే 19) తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి డిమాండ్ చేసారు.బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల గడుస్తున్నా కూడా అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఇటీవల కురిసిన […]