రాజకీయం

జనసేన నాయకులతో బిజెపి మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి సమావేశం

145 Views

మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఈరోజు మంచిర్యాల అసెంబ్లీ జనసేన నాయకులు మరియు కార్యకర్తలతో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీలో ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో రఘునాథ్  గెలుపునకు జన సైనికులు విష్రమనించకుండ పని చేస్తామని తెలిపారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *