ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో నేడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతున్నది. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుని 100 పరుగులు సాధించింది, జీరో లాస్ నష్టానికి ఇంకా మ్యాచ్ కొనసాగుతూ ఉన్నది.
161 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 11) సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో డ్రీమ్ లెవన్ టీమ్ సభ్యులు నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి శేఖర్, విఘ్నేష్ ల స్మారక టోర్నమెంట్ ఈరోజు ముగిసింది గత 20 రోజులుగా 36 టీమ్ లు తలపడగా ఫైనల్ కు చేరిన మైలారం కమ్మర్లపల్లి, చిన్నకోడూర్ టీమ్ లు తలపడగా విన్నర్ గా మైలారం-కమ్మర్లపల్లి నిల్వగా చిన్నకోడూర్ రన్నర్ గా నిలిచింది ఇట్టి కార్యక్రమానికి గ్రామ […]
223 Views(తిమ్మాపూర్ ఫిబ్రవరి ) తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామం లో రేణికుంట కాంగ్రెస్ పార్టి గ్రామశాఖ అధ్యక్షుడు ఎల్క రాజు, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు తమ్మవేణి రాములు యాదవ్ ఆధ్వర్యంలో రేణిగుంట టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన రేణికుంట క్రికెట్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ముగింపు పోటీలకు ముఖ్య అతిథిగా మానకొండూర్ శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యి క్రీడా పోటీలో గెలుపొందిన, ఓడిపోయిన జట్లకు బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడాల్లో […]
371 Views రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలో నాబార్డ్ వారి సౌజన్యంతో జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మగ్గం వర్క్ ఎంఈడిపి శిక్షణ కార్యక్రమాన్ని నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి మనోహర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏజీఎం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కుట్లు ,అల్లికల ద్వారా ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు మగ్గం వర్క్ నేర్చుకొని ఈ 15 రోజుల శిక్షణ కాలంలో మధ్యాహ్నం భోజనం రోజుకి […]