ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో నేడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతున్నది. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుని 100 పరుగులు సాధించింది, జీరో లాస్ నష్టానికి ఇంకా మ్యాచ్ కొనసాగుతూ ఉన్నది.
262 Views(తిమ్మాపూర్ జనవరి 28) యువత చెడు మార్గాల బాట పట్టకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి సర్పంచ్ మల్లెత్తుల అంజి యాదవ్ యువకులకు సూచించారు.. ఆదివారం గొల్లపల్లి గ్రామానికి చెందిన 20 మంది యువ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, క్రీడా కోటా కింద ఉద్యోగాలు సైతం లభిస్తాయని అన్నారు.గొల్లపల్లి గ్రామానికి చెందిన యువత చెడుబాట పట్టకుండా చర్యలు తీసుకుంటున్నానని […]
175 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో ఈనెల 25 26 27 తేదీల్లో నిజామాబాద్ జిల్లా నవీపేట్ జరిగే రాష్ట్రస్థాయి బాల బాలికల సబ్ జూనియర్స్ మరియు జూనియర్స్ నెట్ బాల్ పోటీలలో పాల్గొని క్రీడాకారులు ఈనెల 21వ తేదీ సోమవారం రోజున గజ్వేల్ లోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో ఉదయం 10 గంటలకు ఉమ్మడి జిల్లా స్థాయి నెట్ బాల్ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుందని నెట్ బాల్ ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ […]
221 Viewsఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విన్నర్ గా మండల పరిషత్ ఆఫీస్ జట్టు రన్నర్ గా ఎంపిటీసీ ల ( ప్రజాప్రతినిదుల ) జట్టు గెలుపు బెస్ట్ బోలర్ గా జర్నలిస్టు చెటుకూరి కృష్ణ మూర్తి గౌడ్, బెస్ట్ బ్యాట్ మేన్ గా జర్నలిస్టు ఎస్ కె మోహిజడ్డిన్ ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది , పంచాయతీ కార్యదర్శులు , ఎంపిటీసీ సభ్యులు , స్థానిక జర్నలిస్టులు కలిసి ఆడిన క్రికెట్ మ్యాచ్ లో విన్నర్ […]