వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఇండియా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ పోటీల్లో నేడు ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ ఆడనున్నది, మధ్యాహ్నం రెండు గంటల నుండి మ్యాచ్ ప్రారంభమవుతుంది.
169 Viewsక్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం – జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి No Slide Found In Slider. Poll not found Telugu News 24/7 Telugu News 24/7
254 Viewsఅహ్మదాబాద్ నవంబర్ 19 ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్ విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు. నేడు జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ఫైనల్లో భారత్ జట్టు ఓటమిపాలైంది. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్ సేన ఫైనల్ మ్యాచ్లో బోల్తా పడింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా సాధించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ మూడు […]
243 Viewsగ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి కబడ్డీ టోర్నమెంట్ – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం మరియు సంక్రాంతి పండగ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు లక్షట్టిపెట్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కబడ్డీ టోర్నమెంట్ ను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ […]