వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఇండియా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ పోటీల్లో నేడు ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ ఆడనున్నది, మధ్యాహ్నం రెండు గంటల నుండి మ్యాచ్ ప్రారంభమవుతుంది.
156 Viewsమంచిర్యాల జిల్లా ప్రీమియర్ లీగ్ ఫైనల్ విజేతలకు బహుమతులు అందజేసిన అంజనీపుత్ర యాజమాన్యం. స్థానిక పాత మంచిర్యాల మున్సిపల్ గ్రౌండ్ లో గురూస్ క్రికెట్ అకాడమీ వారు ఐపీఎల్ తరహాలో 8 ఫ్రాంచైజీ లను తీసుకొని 170 మందిని వేలం పాట ద్వారా ఎంపిక చేసుకొని గత పది రోజుల నుండి నిర్వహిస్తున్న టోర్నమెంట్ లో ఫైనల్ కు చేరిన CSK v/s RCB టీమ్స్ లో విన్నర్స్ గా నిలిచిన విజేతకు 1 లక్ష […]
248 Viewsదక్షిణ మధ్య రైల్వే కొత్త షెడ్యూల్ అక్టోబర్ 1, 2021 నుండి అమలులోకి వచ్చింది. కొత్త షెడ్యూల్ ప్రకారం, నాందేడ్ రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వేలోని కొన్ని స్టేషన్లలో కొన్ని రైళ్ల సమయాలను మార్చింది. కొత్త షెడ్యూల్ దక్షిణ మధ్య రైల్వే యొక్క scr.indianrailways.gov.in లో అందుబాటులో ఉంది. నాందేడ్ రైల్వే స్టేషన్లో కొన్ని ముఖ్యమైన రైళ్ల సమయాల్లో మార్పులు. 1. హుజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే స్టేషన్ – హుజూర్ సాహిబ్ నాందేడ్ […]
157 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 11) సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో డ్రీమ్ లెవన్ టీమ్ సభ్యులు నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి శేఖర్, విఘ్నేష్ ల స్మారక టోర్నమెంట్ ఈరోజు ముగిసింది గత 20 రోజులుగా 36 టీమ్ లు తలపడగా ఫైనల్ కు చేరిన మైలారం కమ్మర్లపల్లి, చిన్నకోడూర్ టీమ్ లు తలపడగా విన్నర్ గా మైలారం-కమ్మర్లపల్లి నిల్వగా చిన్నకోడూర్ రన్నర్ గా నిలిచింది ఇట్టి కార్యక్రమానికి గ్రామ […]