వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఇండియా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ పోటీల్లో నేడు ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ ఆడనున్నది, మధ్యాహ్నం రెండు గంటల నుండి మ్యాచ్ ప్రారంభమవుతుంది.
160 Viewsఈషా ఫౌండేషన్ వారి త్రోబాల్ జాతీయ స్థాయి పోటీలకు గొల్లపల్లి విద్యార్థీణిలు త్రోబాల్ తెలంగాణ రాష్ట్ర టీం గా ఎనిమిది మంది గొల్లపల్లి హైస్కూల్ విద్యార్థీణిలు గెలిచిరావాలని పిలుపునిచ్చి పదివేల ఆర్థీక సహాయం అందజేసిన జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు బండారి బాల్ రెడ్డి బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు
271 Viewsటీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత ఆట, కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. ప్రస్తుతం ఎవరి నోటా విన్నా.. కోహ్లీ పేరే వినపడుతుంటుంది. సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ ద్వారా అది మరోసారి రుజువైంది. ఇన్స్టాలో భారత సారథి కోహ్లీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 150 మిలియన్ మార్క్ను దాటేసింది. దీంతో ఈ మార్కు దాటిన తొలి […]
234 Viewsమంచిర్యాల నియోజకవర్గం లోతూముల భీమయ్య చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ????స్వర్గీయ కోల చంద్రశేఖర్ గౌడ్ – స్వర్గీయ పులి యశ్వంత్ స్మారకర్థం. ????పాత మంచిర్యాల లో స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు క్రికెట్ టోర్నమెంట్ ఆటగాళ్లు పాల్గొన్నారు. Poll not found జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]