వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఇండియా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ పోటీల్లో నేడు ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ ఆడనున్నది, మధ్యాహ్నం రెండు గంటల నుండి మ్యాచ్ ప్రారంభమవుతుంది.
265 Viewsఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో నేడు భారత్ ఘన విజయం సాధించింది. భారతదేశం ఆతిధ్యమిచ్చి ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో నేడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంకేడి స్టేడియంలో జరిగింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు నిర్నిత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 113 బంతుల్లో 117 పరుగులు చేసి […]
245 Viewsఅటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేత ప్రగతి స్టేడియం 11 జట్టు. రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా గత డిసెంబర్ 25 న ప్రారంభం అయిన 6 వ విడత అటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. మొత్తం 44 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొనగా మంచిర్యాల కు చెందిన RCC-B 11 జట్టు మరియు శ్రీరాంపూర్ […]
138 Views 32వ సబ్-జూనియర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు సిద్దిపేట జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికలను ఈ నెల 30వ తేదీన బుధవారం రోజున 10:00గం,,లకు గజ్వేల్ మినీ స్టేడియం గ్రౌండ్ లో ఎంపికలు ప్రారంభం అవుతాయని ఈ ఎంపికలలో పాల్గోను క్రిడాకారులు అండర్ 16 సంవత్సరాలలోపు 12/30/2006 తర్వాత జన్మించిన వారు అర్హులు, బాల బాలికల బరువు 55kgల లోపు ఉండాలి అని, రెండు పాస్ ఫోటోలు, ఒరిజినల్ ఆధార్ కార్డు, బోనాపైడ్ తో […]