రాజకీయం

కరీంనగర్ జిల్లాలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త జైపాల్ రెడ్డి

248 Views

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న కొత్త జైపాల్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈరోజు నుండి నామినేషన్  ప్రక్రియ మొదలైంది, టికెట్ దొరకని అభ్యర్థులు కొందరు నేతలు వేరే పార్టీలకు మారుతున్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *