Breaking News

కరీంనగర్ జిల్లాకు ఐఏఎస్, ఐపీఎస్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన శాంతి కుమారి

152 Views

కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గా అభిషేక్ మహంతిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఇవ్వాల సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పమేలా సత్పతిని నియమిస్తూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారు ఉత్తర్వులు జారీ చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *