Breaking News

కరీంనగర్ జిల్లాకు ఐఏఎస్, ఐపీఎస్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన శాంతి కుమారి

138 Views

కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గా అభిషేక్ మహంతిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఇవ్వాల సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పమేలా సత్పతిని నియమిస్తూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారు ఉత్తర్వులు జారీ చేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *