ప్రాంతీయం

కరీంనగర్ జిల్లాలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు

138 Views

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఐఏఎస్ గోపి మరియు ఐపీఎస్ సుబ్బారాయుడు బదిలీ చేస్తూ  ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది.

బిజెపి నాయకుల ఫిర్యాదు మేరకు బదిలీలు జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ఉన్నది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *