Breaking News

భారీగా చేరిన యువకులు

297 Views

బిజెపిలో చేరిన యువకులు

25 అక్టోబర్

కామారెడ్డి జిల్ల పెద్ద కొడప్గల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన 19 మంది యువకులు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు అరుణతార ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా అధ్యక్షురాలు అరుణతార  బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *