Breaking News

బాధితులకు న్యాయం చేయాలి

78 Views

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి- మాజీ ఎమ్మెల్యే కూనం నేని

ఖమ్మం జిల్లా అక్టోబర్ 21

ఖమ్మం లో సిపిఐ ఆఫీసు లో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనమనేని సాంభ శివ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్టం లో 4 లక్షల మంది బాధితులు ఉన్నారు గత 8 సంవత్సరాల గా ఖమ్మం జిల్లాలో ఏజెంట్స్ అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులని కలుస్తూ వీళ్ల సమస్య లను వివరించటం జరిగిది కాని సమస్య పరిస్కారం దిశగా ముందుకు వెళ్ల లేదు. ఈ సారి కొత్తగూడెం నుండి ఎన్నికల కు వెళుతున్నాను నేను గెలిచినా గెలవకు పోయినా మీ సమస్య పరిస్కారం అయ్యేంతవరకు నేను మీతో కలసి పోరాటం చేద్దాం అని హామీ ఇవ్వడం జరగింది.

ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి పోటు ప్రసాదు, అగ్రిగోల్డ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు,మదినేని రామారావు, ఊరుకొండ రాజు,ఆకుల వెంకన్న,దయ్యాల మల్లేశం,పుచ్చకాయల రాంబాబు,ఊరుకొండ రాజు,గడ్డం చిన్న చంద్రరావు గౌడ్,నరసింహారావు, సత్యనారాయణ,కృష్ణయ్య,అనుసూర్య,హేమావతి,పుష్పా, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *