- ఈరోజు మంచిర్యాల గౌతమి నగర్ కాలనీలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాల లో భాగంగా రుద్ర సహిత చండీ హోమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ల్ సిరిపురం రాజేష్ దంపతులు,ఉడెం వెంకటస్వామి దంపతులు, జాడి మహేష్ కుమార్ దంపతులు, సాంబారి శ్రీనివాస్ దంపతులు, అర్చకులు సంగర్స్ సాయి కమార్ శర్మ గారు. మరియు భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
