Breaking News

ఈరోజు మంచిర్యాల గౌతమి నగర్ కాలనీలో శ్రీ దుర్గాదేవి సహిత చండీ హోమం

74 Views
  • ఈరోజు మంచిర్యాల గౌతమి నగర్ కాలనీలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాల లో భాగంగా రుద్ర సహిత చండీ హోమం నిర్వహించడం జరిగింది.                                                                               ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ల్ సిరిపురం రాజేష్ దంపతులు,ఉడెం వెంకటస్వామి దంపతులు, జాడి మహేష్ కుమార్ దంపతులు, సాంబారి శ్రీనివాస్ దంపతులు, అర్చకులు సంగర్స్ సాయి కమార్ శర్మ గారు. మరియు భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
Oplus_131072
Oplus_131072
కుడుదుల కిరణ్ కుమార్ మంచిర్యాల్ మండల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *