128 Views– మోహన్నగారి రాజు గజ్వేల్ , జులై 21 కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మొహన్నగారి రాజు అన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలో మోహన్నగారి రాజు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆదేశాల మేరకు గజ్వేల్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగిందని,కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి,ప్రతిపక్ష పార్టీల జీర్ణించుకోవడం లేదని, కాంగ్రెస్ […]
211 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 5 ఈ రోజు గజ్వెల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బిజెపి బూత్ కార్యకర్తల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.అనంతరం పలు వార్డుల నుండి పెద్ద ఎత్తున బి ఆర్ ఎస్, కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు బిజెపి లో చేరటం జరిగింది. గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ చేతుల మీదగా బిజెపి కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానచడం జరిగింది. No Slide Found In Slider. Poll not found […]
240 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 28 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త హ్యూమన్ రైట్స్ మండల సెక్రటరీ తండా బాలకృష్ణ గౌడ్ విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును […]