99 Views48 లక్షల వ్యయంతో నెహ్రు నగర్లో నిర్మించనున్నభూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాప చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129డివిజన్ సూరారం పరిధిలోని నెహ్రు నగర్లో రూ.48 లక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు […]
327 Views కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు రాజన్సిసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రోజున మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కిషన్ దాస్ పేట కు చెందిన సుమారుగా 200 పై చిలుకు మహిళలు కాంగ్రెస్ గూటికి చేరారు. మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కండువా కప్పుకొని సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ మహిళ అధ్యక్షురాలుగా సంఘ […]
360 Viewsహైదరాబాద్ నవంబర్ 4:దేశంలో ఎక్కడా కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదని కోరుకుంటా.. కేటీఆర్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాదు..దేశంలో ఎక్కడా అధికారంలోకి రాకూడదని కోరుకుంటా అన్నారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతోందన్నారు. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరారని.. […]