83 Viewsమర్కుక్, జులై 31 సిద్దిపేట జిల్లా , మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి అధర్వంలో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరు అయిన చెక్కులను ధనమైన ముత్తమ్మ , కుమ్మరి బాలకృష్ణ కి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాండా కనకయ్య గౌడ్, ఉప్పసర్పంచ్ పద్మ నర్సింలు, క్రాంతి కుమార్,రాజయ్య,కిషన్ లక్ష్మణ్,నాగరాజు,పర్షరామ్,స్వామి తదితరులు పాల్గొన్నారు. Poll not found ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ […]
78 Viewsజగదేవపూర్ సెప్టెంబర్ 20 జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో సర్పంచ్ యాదలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, ముదిరాజుల ఆధ్వర్యంలో ముదిరాజ్ భవనానికి15 పదిహేను లక్షలు మంజూరు అయినందుకు సీఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు గారికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ బడుగు బలహీన వర్గాల,సబ్బండ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. […]
123 Viewsసూపర్ 10 తెలుగు న్యూస్ 24/7 భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీని విడుదల చేసిన తర్వాత నుండి పార్టీ శ్రేణుల్లో సమరానికి సై అంటూ ఎవరికి వారే 50 రోజుల్లో ఏ పార్టీకి గెలుపు ,ఏ పార్టీది ఓటమి, అనేది తేలిపోద్ది అని ఒకరి మీద ఒకరు , ఒకరిని మించి మరొకరు మా పార్టీ గెలుస్తది అంటే మా పార్టీ గెలుస్తది అని మరొకరు చెబుతున్నారు . ఇంక కొన్ని పార్టీలు తమ […]