160 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 22 ) మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో మానకొండూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు పడాల ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన క్రీయశీలక సభ్యత్వ కార్యక్రమం, ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. 500 రూపాయలు కట్టి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ అందిస్తున్నామని అన్నారు.. తెలంగాణలో ఏ పార్టీ కూడా పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న సభ్యులకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వలేదన్నారు. మా […]
239 Viewsఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ పట్టణం లో భారీ బైక్ ర్యాలీ లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, పెద్దపల్లి ఎమ్మెల్సీ భాను ప్రసాద్ పాల్గొన్నారు. Poll not found జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
281 Viewsమంచిర్యాల నియోజకవర్గ ప్రజలు నాకు అవకాశం కలిపిస్తే JNTU ఇంజినీరింగ్ క్యాంపస్ ఏర్పాటు చేసి ఉన్నత విద్య కలిపిస్త- రఘునాథ్ వెరబెల్లి. ఈరోజు బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి గారు మంచిర్యాల పట్టణంలోని ప్రైవేట్ పాఠశాల ఉపాద్యాయుల బృందంతో కలవడం జరిగింది. మంచిర్యాల పట్టణంలోని స్కూల్స్ పరిస్థితి చాలా దయానియంగా ఉంది. మంచిర్యాల పట్టణంలో అన్ని వసతులు ఉన్న ఉన్నత విద్యకు ఇక్కడ విద్యా సంస్థలు లేకపోవడం గత పాలకుల అసమర్ధతకు నిదర్శనం. […]