180 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 4) సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్ పుర్ మండల్ తిగుల్, నర్సాపూర్ గ్రామంలోని కొండపోచమ్మ అమ్మవారిని ఆదివారం మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ఒడి బియ్యం, చీరలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని సన్మానించారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి చేపూరి రాజేశం పెంజర్ల […]
96 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 2) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద మల్లన్నసాగర్ కెనాల్ నుంచి కూడవెళ్ళి వాగులోకీ సాగునీటిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ,శ్రీనివాస్ రెడ్డిలు విడుదల చేశారు.యాసంగి సీజన్లో మల్లన్న సాగర్,కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టుల ద్వారా సాగు నీరు అందించటం జరుగుతుందనీ ఆయన అన్నారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి చేపూరి రాజేశం పెంజర్ల దేవయ్య […]
136 Viewsసెప్టెంబర్ 15 సిద్దిపేట జిల్లా తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం మెదక్ డీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వలనే కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమైంది, ఎన్నో సంవత్సరాల కల, తరతరాల ఎదురుచూపులు… అవన్నీ నెరవేరే సమయం ఆసన్నమైంది. నెర్రెలు బారిన పడేందుకు పాలమూరు నేలను తడిప కృష్ణమ్మ పైకెగసి రానుంది. ఊహకందని భారీ నిర్మాణాలు, అద్భుత సాంకేతికత, భారీ సొరంగాలు, భూగర్భంలోనే సర్జిపూల్స్, పంప్ […]