రాజకీయం

హాజీపూర్ మండలంలో బి ఆర్ ఎస్ పార్టీలోకి చేరికలు

110 Views

అక్టోబర్ 7 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:

మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో హాజీపూర్ మండలం హాజీపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాపల్లి స్టేజ్ ధర్మారం మాజీ ఎంపీటీసీ మడవి సంధ్యారాణి-దత్తు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మడవి రాము,వార్డ్ మెంబర్ జుమ్మడి కృష్ణవేణి దానయ్య,ఖ్యాతం సందీప్,మడవి పద్మలత ప్రకాష్,రావుల స్వామి,రయలైంగు,వినోద్ కుమార్,వీరితో పాటు సుమారు 250 మంది సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు  చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను ఆకర్షితులై బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పి ఆహ్వానించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ,యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *