ప్రకటనలు

శనివారం విద్యుత్కు అంతరాయం

239 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో శనివారం రోజు 10 గంటల నుండి 3 గంటల వరకు రాజన్నపేట సబ్‌స్టేషన్ మరమ్మతులు ఉన్నందున రాజన్నపేట,అల్మాస్పూర్, ఆ సబ్‌స్టేషన్ పరిధి ఈ గ్రామాలకు విద్యుత్ అంతర్యం కలుగురని కావూన వినియోగదారులు మాతో సహకరించాలని సెస్  ఏ ఈ పృద్వి ఒక ప్రకటనలో తెలిపారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *