ముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్26, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో ఆశావర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు చేస్తున్న నిర్వదిక సమ్మెకు మద్దతు ప్రకటించారు. వీరిలో అంగూరి రంజిత్, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
139 Viewsఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల MRO ఆఫీస్ వద్ద కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 18 మంది లబ్దిదారులకు 18,02,088/- రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. No Slide […]
70 Viewsసరైన పోషణ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయని రాయపోల్ మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రం అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చిన్నారులకు అంగన్వాడి కేంద్రాల ద్వారా పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం అందివ్వడం జరుగుతుందని […]
64 Viewsకేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ కన్నుమూత.. ఏప్రిల్ 08, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ (94) బుధవారం కన్నుమూశారు.కిద్వాయ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో,జాతీయ స్థాయిలోనూ తనదైన ముద్ర వేశారు.ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ ప్రభుత్వాలలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.కిద్వాయ్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఆమె మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.. No Slide Found In Slider. Poll not found ములుగు […]