ముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్26, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో ఆశావర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు చేస్తున్న నిర్వదిక సమ్మెకు మద్దతు ప్రకటించారు. వీరిలో అంగూరి రంజిత్, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
120 Viewsభారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు పొన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట గ్రామంలో నిన్న జరిగిన గణేష్ నిమజ్జనం రోజున శోభాయాత్ర సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ యువకులపై దుర్భాషలాడుతూ అక్రమంగా 40 మంది హిందూ యువకులపై కేసులు పెట్టడం జరిగింది గత ఏడాది కూడా ఇదే మాదిరిగా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది అక్రమంగా కేసులు పెట్టిన […]
78 Viewsకాంగ్రెస్ ది నయవంచన పాలన…. బి అర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలయ్య సిద్దిపేట జిల్లా నవంబర్ 13 కుకూనూరు పల్లి కాంగ్రెస్ ది నయవంచన పాలన అని కుకునూరుపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఐలయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రము లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మహారాష్ట్రలో సీఎం రేవంత్ అబద్దాల ప్రవాహాన్ని కొనసాగించారని, తెలంగాణలో మోసం చేసినట్లు మహారాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆయన […]
351 Views ముస్తాబాద్, మార్చి 4 (24/7న్యూస్ ప్రతినిధి) ఆవునూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఓబీసీ కోఆర్డినేటర్ రుద్ర సంతోష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాలకార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మిరియాలకార్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఓబీసీ కోఆర్డినేటర్ రుద్ర సంతోష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకెన్నో చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీలో తానుఇంకా రాజకీయంగా ఎదగాలని తాను కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న ఏనలేని […]