ముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్26, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో ఆశావర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు చేస్తున్న నిర్వదిక సమ్మెకు మద్దతు ప్రకటించారు. వీరిలో అంగూరి రంజిత్, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
127 Viewsభద్రాచల దేవస్థాన కళ్యాణ ముత్యాల తలంబ్రాలను శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు మంగళవారం రోజు మర్కులు ఎస్ ఐ మధుకర్ రెడ్డితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ బృందానికి అందజేశారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మధుకర్ రెడ్డి మాట్లాడుతూ భద్రాచలం ముత్యాల తలంబ్రాలు అందుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. భద్రాచలం నుండి తీసుకొచ్చి మాకు అందజేయడం మమ్మల్ని కూడా శ్రీరాముని సేవలో తరించే భాగ్యాన్ని కలగజేసిన రామకోటి రామరాజు ధన్యుడన్నాడు. మరెన్నో […]
64 Viewsనాలుగవ రోజు శ్రీ గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారి దర్శనం -పూజలో పాల్గొన్న బెల్దే నరేష్ సౌజన్య దంపతులు సిద్దిపేట జిల్లా అక్టోబర్ 6 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజు పూజలో బెల్దే నరేష్ సౌజన్య దంపతులు పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు.అనంతరం శ్రీ గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.అనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.అమ్మవారి టోకెన్ చీర 101 […]
194 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 14 (ప్రభన్యూస్): స్థానిక మండల కేంద్రంలోని మండల అభివృద్ధి కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించిన ఎంపీపీ జనగామ శరత్ రావు చెయ్.. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 133.వ జన్మదిన సందర్భంగా మండల కార్యాలయంలో తోటి మిత్రులతో కలిసి ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ఈరోజు భారతదేశ వ్యవస్థ మొత్తంకూడా రాజ్యాంగం […]