రాజకీయం

బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరిన నిజామాబాద్ పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు

88 Views

తేది.23.09.2023
నిజామాబాద్

బి.ఆర్.ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే గణేష్ బిగాల చేస్తున్న అభివృద్ధి పనులను చూసి నిజామాబాద్ పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ

బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరిన పెయింటర్స్ అసోసియేషన్ సబ్యులకు శుభాకాంక్షలు తెలిపారు

ముఖ్యమంత్రి జనరంజక పాలన చూసి ప్రజలు బి.ఆర్.ఎస్ పార్టీకి జై కొడుతున్నారు.

బి.ఆర్.ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు-అభివృద్ధి పనులకు ఆకర్షితులై పెద్ద ఎత్తున బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరుతున్నారు.

కార్యకర్తలకు బి.ఆర్.ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.

బి.ఆర్.ఎస్ కార్యకర్తలు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు

ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ ,బి.ఆర్.ఎస్ నాయకులు సిర్ప రాజు,దండు శేఖర్,సూదం రవి చందర్ పెయింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశపోగు అనీల్ ,సభ్యులు సంజీవ్ గౌడ్,నర్సింలు,రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *