రాజకీయం

ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ బీఆర్ఎస్ యువజన నాయకులు

156 Views

శాంతి నగర్ సెప్టెంబర్ 23
ఈరోజు వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ గ్రామంలో రామ్ చంద్ర నగర్ (sc) కాలనీలో బాబు తండ్రి ఉత్తన్న అనారోగ్యంతో బాధపడుతు మరణించడం జరిగింది.ఆ విషయం తెలిసిన వెంటనే వారి ఇంటికి వెళ్లి బౌతికాగయానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.
వీరి వెంట మద్దిలేటి, ఆనంద్,సూరిబాబు,మాధవరావు,బిసన్న,రవి,తదితరులు ఉన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *