Posted onAuthorTelugu News 24/7Comments Off on బ్రిటన్ రాణి ఎలిజంబెత్ -2 మృతికి నేడు సంతాపదినం
131 Views
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మృతికి గౌరవసూచకంగా నేడు దేశ వ్యాప్తంగా సంతాప దినంగా పాటించాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో ని
జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేశారు.
142 Views జగదేవపూర్ మండల పరిధిలోని చాట్లపల్లి గ్రామంలో సోమవారం స్థానిక సర్పంచ్, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు రాచర్ల నరేష్,ఎంపీటీసీ కావ్య ధర్గయ్య కో అప్షన్ ఎక్బల్ కొండపోచమ్మ దేవాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గ్రామ నాయకులు యువజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్, శివాజీ, తెలంగాణ తల్లి విగ్రహాలకు, బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలంతా ఐకమత్యంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని మహనీయులను సముచితంగా […]
100 Viewsసెప్టెంబర్ 9శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శనివారం కొత్తపల్లి కి చెందిన గౌటే గణేష్ ను శివసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా శివసేన పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉద్ధవ్ థాకరే , ఆదిత్య థాకరేలకు ధన్యవాదాలు తెలిపారు. శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్, పూస శ్రీనుకు శివసేన పార్టీ రాష్ట్ర పదాధికారులకు నాయకులకు కార్యకర్తలకు గౌటే […]
150 Viewsతోగుట మండలం చందాపూర్ గ్రామం లో హోళీ పురస్కరించుకొని పండుగను మంగళవారం చిన్నారులు, యువకులు మహిళలు హోలీ పండుగ నిర్వహించుకున్నారు. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7 Telugu News 24/7