Posted onAuthorTelugu News 24/7Comments Off on బ్రిటన్ రాణి ఎలిజంబెత్ -2 మృతికి నేడు సంతాపదినం
136 Views
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మృతికి గౌరవసూచకంగా నేడు దేశ వ్యాప్తంగా సంతాప దినంగా పాటించాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో ని
జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేశారు.
78 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, భీమారం మండలం. భీమారం బీజేపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వీర్ బల్ దివాస్ కార్యక్రమం ఈరోజు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాత్ రావ్ జిల్లా ప్రధానకార్యదర్శి చెన్నూర్ అసెంబ్లీ కంటిస్టెంట్ అభ్యర్ధి దుర్గం అశోక్ ఆదేశాల మేరకు భీమారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ ఆధ్వర్యంలో సిక్కు గురువు గురు గోవింద్ కుమారులు 6 సంవత్సరాల పతే సింగ్ అతని అన్నయ్య 8 సంత్సరాల జోరావర్ […]
142 Viewsబడీడు పిల్లలను బడిలో చేర్పిద్దాం. డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి సిద్దిపేట జిల్లా జూన్ 12 సిద్దిపేట జిల్లా గజ్వేల్ డీడు పిల్లలను బడిలో చేర్పించాలని ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం లో బాగంగా బుధవారం నాడు గజ్వేల్ ప్రభుత్వ బాలుర హైస్కూల్ లో బడిబట కార్యక్రమం లో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ వేసవి […]
99 Viewsమహిళా రిజర్వేషన్ బిల్లు ఘనత కవిత దే..30 ఏళ్ల పోరాటం ఫలించిన వేళ…చట్టసభల్లో పెరుగనున్న మహిళా శక్తి..మున్సిపల్ కౌన్సిలర్ బబ్బూరి రజిత గౌడ్.. భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోరాటంతోనే 30 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా డిమాండ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎమ్మెల్సీ కవిత ఇటీవల ఢిల్లీ గడ్డపై చేసిన పోరాటం తో మోక్షం కలిగింది. 33 శాతం మహిళా బిల్లు ఆమోదం తో చట్ట సభల్లో […]