ప్రాంతీయం

బ్రిటన్ రాణి ఎలిజంబెత్ -2 మృతికి నేడు సంతాపదినం

124 Views

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 మృతికి గౌరవసూచకంగా నేడు దేశ వ్యాప్తంగా సంతాప దినంగా పాటించాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో ని
జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7