Posted onAuthorTelugu News 24/7Comments Off on బ్రిటన్ రాణి ఎలిజంబెత్ -2 మృతికి నేడు సంతాపదినం
124 Views
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మృతికి గౌరవసూచకంగా నేడు దేశ వ్యాప్తంగా సంతాప దినంగా పాటించాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో ని
జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేశారు.
37 Viewsమంచిర్యాల జిల్లా: జైపూర్ మండలం శెట్ పల్లి గ్రామం లో ఇందిరమ్మ లబ్ధిదారులకు 588 ఇందిరమ్మ ఇండ్ల కు ప్రొసీడింగ్స్ అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు..పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు. వివేక్ కామెంట్స్ గతం లో చాలా మందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి.కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి బంగారు తెలంగాణ ను దోచుకున్నారు. వంద ఎకరాల్లో ఫాం హౌస్ […]
82 Views– 10 సంవత్సరాలనుండి మట్టి గణపతినే పూజిస్తున్న భవానిలింగ స్వామి – ఘనంగా సన్మానించిన రామకోటి రామరాజు గజ్వేల్ మండలం అహ్మదిపూర్ గ్రామంలో గత 10 సంవత్సరాల నుండి మట్టి గణపతిణే ప్రతిష్టించి పూజిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న భవానిలింగ స్వామిని శనివారం నాడు ఘనంగా సన్మానించిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి. రామరాజు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ […]
240 Views ముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఫిబ్రవరి1, ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మన ఊరు – మన బడి సర్పంచ్ కల్వకుంట్ల వనజ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎంపీడీవో రమాదేవి, మండల నోడల్ అధికారి విఠల్ నాయక్, ఉప సర్పంచ్ నరాయనోజు సంధ్య, […]