Posted onAuthorTelugu News 24/7Comments Off on బ్రిటన్ రాణి ఎలిజంబెత్ -2 మృతికి నేడు సంతాపదినం
128 Views
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మృతికి గౌరవసూచకంగా నేడు దేశ వ్యాప్తంగా సంతాప దినంగా పాటించాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో ని
జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేశారు.
61 Viewsచెన్నూర్ పట్టణం కంపు కొట్టుతున్న చెన్నూర్ పట్టణం రోగాల పాలౌతున్న ప్రజలు పట్టించుకోని ప్రజా ప్రతినిధులు,అధికారులు. వాడలల్లో సీపీఎం నాయకత్వం పర్యటన. గోడు వెళ్లబోసుకున్నా ప్రజలు. పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించాలని CPM డిమాండ్ సంకే రవి CPM జిల్లా కార్యదర్శి చెన్నూర్ పట్టణంలోని మారమ్మ వాడ,బేతాళ వాడ,మున్సిపల్ రోడ్డు, మసీదు రోడ్,ఖాజీపుర,కోట బోడ,లైన్ గడ్డ,నల్లగొండ పోచమ్మ వాడ,ప్రాంతాల్లో ఈరోజు సిపిఎం నాయకత్వం పర్యటించి ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు తమ బాధలను […]
166 Viewsముస్తాబాద్, జూలై23, జూలై24న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఈరోజుముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం ఆధ్వర్యంలో ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలంస్వామి, యూత్ రాష్ట్ర నాయకుడు మెంగని మనోహర్, ముస్తాబాద్ పీఏసీఎస్ చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు యండి.సర్వర్ పాష, సీనియర్ నాయకుడు కొండ శ్రీనివాస్ గౌడ్, నందు రావు, […]
170 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై15, మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు రైతుబంధు అధ్యక్షుల నివాసం ఆధ్వర్యంలో ఉన్న వృద్ధులకు ప్రతీ రోజు సాయంత్రం 5.గంటల నుండి 6.గంటల వరకు రోజుచాయ్ లు బిస్కెట్స్ అందించడంలో భాగంగా మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మొర్రాయిపల్లె చెందిన మెంగని శ్రీనివాస్ మానవతా దృక్ తత్వంతో ఈరోజు మోహినికుంట గ్రామంలో వృద్ధులకు చాయ్ లు బిస్కెట్లు మిర్చిలు వృద్ధులకు అందించారు. ఈకార్యక్రమన్ని స్థాపించిన రైతబంధు అధ్యక్షులు […]