Breaking News

మైనార్టీలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

126 Views

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం వ్యాప్తంగా తిమ్మాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 100 మంది మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ముస్లింలకు పెద్దపీట
వేస్తున్నాడన్నాడు. ముస్లింలకు షాదీ ముబారక్, మైనార్టీ బంద్, గృహలక్ష్మి పథకం, కుట్టుమిషన్లు,ఇలా అనేక పథకాలను అమలు చేస్తూ ముస్లింల పాలిట దేవుడయ్యారని కొనియాడారు…

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, తిమ్మాపూర్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మానకొండూర్ జెడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మానకొండూరు ఎంపీపీ సులోచన- శ్రీనివాస్ రెడ్డి, కేశపట్నం మండల అధ్యక్షుడు గంట మైపాల్ రెడ్డి, కేశపట్నం జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *