137 Views*కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యేలు* మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సొత్కు సంజీవరావు, అమరాజుల శ్రీదేవి కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. వీరిద్దరూ ఆగస్టు 1న ఢిల్లీలో అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితో వారు భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ కు రాజీనామా […]
188 Viewsసడక్ బందును జయప్రదం చేయండి.. సెప్టెంబర్ 26 సిద్దిపేట జిల్లా వీరన్నపేట: చేర్యాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ను ప్రకటించాలని చేర్యాల ప్రాంత జేఏసీ నిర్వహిస్తున్న ఉద్యమంలో భాగంగా ఈనెల 29 శుక్రవారం రోజున సిద్దిపేట జనగామ ప్రధాన రహదారిపై ముస్త్యాల కేంద్రంగా నిర్వహించే సడక్ బందును జయప్రదం చేయాలని అధిక సంఖ్యలో వీరన్నపేట గ్రామస్తులు పాల్గొనాలని జేఏసీ మండల కన్వీనర్ మాజీ సర్పంచ్ బొమ్మగోని అంజయ్య పిలుపునిచ్చారు. మంగళవారం రోజున వీరన్న పేట గ్రామంలో […]
145 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం రోజున చెందిన కోడం లక్ష్మి కుటుంబానికి, మనోధైర్యం కల్పించి ఆర్థికంగా చేయూతనిచ్చిన,సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి……. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం రోజున ఉదయం మృతి చెందిన నిరుపేద కుటుంబంకురాలైన *శ్రీ కోడం లక్ష్మీW% రాజేశం కుటుంబసభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి పేదల పెన్నిధిగా నేనున్నా అంటూ వారి కుమారులను కుమార్తెలకు *మనో ధైర్యం కల్పించి *5000/-రూ ఆర్థికంగా తన వంతుగా సింగిల్ […]