142 Viewsరాయపోల్ మండల కేంద్రంలోని మండలం మహిళా సమైక్య కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమం పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో మున్నయ్య, ఎంపీఓ లక్ష్మీనారాయణ, సిద్దిపేట జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, మహిళా సమైక్య ఈసీ నెంబర్ హాజరై కంటి వెలుగు కార్యక్రమం 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అనంతరం మొదటిసారిగా మండల మహిళా […]
151 Viewsఏప్రిల్ 4, 24/7 తెలుగు న్యూస్:బీహార్, ఎన్డిఎ కూటమిలోని ఎల్జెపికి ఎదురు దెబ్బ .. 22 మంది రాజీనామా…. పాట్నా : బీహార్లో ఎన్డిఎ కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్జనశక్తి పార్టీ (ఎల్జెపి)కి భారీ ఎదురు దెబ్బ తగిలింది. లోక్సభ టిక్కెట్లు దక్కకపోవడంతో 22 మంది నేతలు గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి రేణు కుష్వాహ, మాజీ ఎమ్మెల్యే, ఎల్జేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్, రవీంద్ర సింగ్, అజయ్ […]
123 Viewsదౌల్తాబాద్: రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కేత కనకరాజు అన్నారు. శనివారం మండల పరిధిలోని లింగరాజు పల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధర వస్తుందని అన్నారు. వరి క్వింటాల్ కు ఏ గ్రేడ్ రూ. 2060, బి గ్రేడ్ 2040 మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. కొనుగోలు చేసిన రెండు […]