242 Viewsప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట పిభ్రవరి 12 : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ చెందిన రామోజ్జుల సుధాకర్ శర్మ కుటుంబ సభ్యులను శనివారం టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పరామర్శించారు, సుధాకర్ శర్మ ( 76 ) అనారోగ్యంతో 12 రోజుల క్రితం మరణించారు, ఈ సందర్భంగా ఆయన భార్య సుజాత ను , కుమారుడు శ్రీనివాస్ శర్మ ను , టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య వారిని పరామర్శించి ఎలా […]
294 Viewsవిద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి..* * జె వి.వి రాష్ట్ర కమిటీ సభ్యులు రామరాజు.♥ జనవిజ్ఞాన వేదిక, తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ZPHS ఎల్లారెడ్డి పేట లో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు రామరాజు గారు మరియు జిల్లా జె.వి.వి ప్రధాన కార్యదర్శి సంపతి రమేష్ గారు హాజరు కావటం జరిగింది. ఆధునిక కాలంలో […]
145 Views*ఇస్తారి కుటుంబానికి 30 వేల రూపాయలు, 50 కేజీల బియ్యం ఆర్థిక సాయం* *జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం 5000 రూపాయలు* *గ్రామస్తులు అందరూ కలిసి 25వేల రూపాయలు* మండలంలోని ఎర్రవల్లి గ్రామానికి చెందిన *చింతకింది ఇస్తారి* రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు, కొద్ది రోజుల క్రితం ఎర్రవల్లి గ్రామానికి సపాయి కార్మికునిగా కొద్దిరోజులపాటు సేవలందించాడు. విషయం తెల్సుకున్న జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం 5000 వేల సాయం అందజేశారు, […]