Breaking News

తెలంగాణలో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవును ప్రకటించింది.

178 Views

హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవును ప్రకటించింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. విద్యాసంస్థలకు సెలవును ప్రకటించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *