టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మన్నె యాదగిరి కుమార్తె వివాహానికి హాజరైన ప్రజా ప్రతినిధి మన్నే శ్రీవాస్
మే 17
—మన్నే శ్రీనివాస్ దాసర్ల పల్లి Kcr:
ఈ రోజు వివాహం జరుపుకుంటున్న దాసర్ల పల్లెకు చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మన్నే యాదగిరి కుమార్తె నాగరాణి వివాహానికి హాజరైన నూతన వధూ, వరులను ఆశీర్వదించిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ దాసర్ల పల్లె మన్నె శ్రీనివాస్ ముదిరాజ్
72 Viewsసెప్టెంబర్ 11 కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ని తన నివాసం వద్ద బహిరంగంగా మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు ప్రకటించారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతాయి అన్నారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? […]
125 Viewsనిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో శనివారం రోజున విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి అసలే కరెంటు కోతతో కొంతమంది ఇబ్బందులు పడుతుంటే పలు కాలనీలలో మిట్ట మధ్యాహ్నం వెలుగుల జిలుగులు విరజ్యముతున్నాయి విద్యుత్ అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారు అని నేటిజెన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు దీనిని పట్టించుకోని మధ్యాహ్నం వీధిలైట్లు వెలగడం పట్ల అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా […]
282 Viewsఅంగన్వాడి ఆయా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఏఐటీయూసీ కడారి రాములు డిమాండ్… ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో అంగన్వాడి ఆయమ్మ అక్కెనపల్లి సత్తెమ్మ గుండెపోటుతో హఠాన్మరణం చెందింది . శుక్రవారంరాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అంగన్వాడి ఆయా లకు సంబంధించిన సమ్మె కాలంలో 20 రోజులు నిరవధిక దీక్షలో పాల్గొన్నదని సత్తెమ్మ ఉద్యోగ భద్రత కావాలని […]