ప్రాంతీయం రాజకీయం

నవవధువు కు పుస్తే మట్టెలు అందజేత!

152 Viewsనవవధువు కు పుస్తే మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం చంద్రయ్య, సంతోష దంపతుల కూతురు అంకిత వివాహానికి పుస్తే మెట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ ఈ కార్యక్రమంలో దుబ్బాసి బాలయ్య, కృష్ణ,స్వామి,పోచయ్య,రఘుపతి,నర్సింలు,పోచయ్య తదితరులు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

ఆస్తి పన్ను ట్రేడ్ లైసెన్స్ కట్టని వారి ఆస్తులు జప్తు

128 Views  తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 27   ???? *ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించిన అధికారులు*   ???? *రాయితీ ప్రకటనతో వసూల్ పై ఆశలు*   ???? *నేటి నుండి ఆస్తులు జప్తు*   ???? *మున్సిపల్ కమిషనర్ పి. శాంతి కుమార్*   తొర్రూర్ మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్ను వంద శాతం వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని మున్సిపల్ కమిషనర్ పి.శాంతి కుమార్ అన్నారు. బుధవారం […]

ప్రాంతీయం

బిజెపి గెలిస్తే మరింత అభివృద్ధి సాధ్యం

124 Viewsపెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే మరింత అభివృద్ది సాధ్యం – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస టాకీస్ మెయిన్ రోడ్ ప్రతి షాప్ కు వెళ్లి వ్యాపారస్తులకు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. వచ్చే పార్లమెంట్ […]

ప్రాంతీయం

టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి.. కంచర్ల రవి గౌడ్…

137 Views ముస్తాబాద్, మార్చి 26 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)2024  కి సంబదించిన ఫీజులను పెంచడం పేద నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం చేయడమేనని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ అన్నారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టెట్ నోటిఫికేషన్ ఈనెల 27నుండి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్న సందర్భంలో ఈ సారి అప్లికేషన్ ఫీజులు భారీగా పెంచడంతో నిరుద్యోగుల పైన  ఫీజుభారం మోపడమే […]

ప్రాంతీయం

ప్రణాళికాబద్ధంగా యాసంగి ధాన్యం కోనుగోలు చేయాలి

146 Views  ప్రణాళికాబద్ధంగా యాసంగి ధాన్యం కోనుగోలు చేయాలి.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి -వరికోతల ప్రకారం సకాలంలో ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభించాల -నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధర పై కోనుగోలు -ధాన్యం కొనుగోలు కేంద్రాలో అవసరమైన మౌళిక వసతులు కల్పించాలి -వానాకాలం పంట సీఎంఆర్ రా రైస్ డెలివరీ పై కలెక్టర్ లు ప్రత్యేక దృష్టి సారించాలి -త్రాగు నీటి సరఫరా ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాలి -ధాన్యం […]

ప్రాంతీయం

ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

126 Views  ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి::జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలి గన్ని బ్యాగులు, ప్యాడీ క్లీనర్, వెయింగ్ యంత్రాలు మొదలైన మౌళిక వసతులు కల్పించాలి నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చేలా చర్యలు ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల, మార్చి -26: యాసంగి 2023-24 వరి పంట కోనుగోలు నిమిత్తం ధాన్యము […]

ప్రాంతీయం

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి

110 Views  ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి సెక్టార్, పోలీస్ ఆఫీసర్స్ కు శిక్షణలో సిరిసిల్ల ఏఆర్ఓ, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి సిరిసిల్ల, మార్చి 26, 2024: లోక్ సభ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని సిరిసిల్ల ఏఆర్ఓ ( అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్), అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఆదేశించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల ఏఆర్ఓ పరిధిలోని సెక్టార్, పోలీస్ ఆఫీసర్స్ కు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో మంగళవారం […]

ప్రాంతీయం

పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ పూర్తి

98 Views  పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ పూర్తి:: జిల్లా కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల , మార్చి -26: జిల్లాలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎన్. ఐ .సి. వి.సి. హాల్ లో సంబంధిత అధికారులతో కలిసి ఎన్. […]

ప్రాంతీయం

ఏఐసీసీ జాతీయ అధ్యక్షులను కలిసిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి

184 Viewsనేడు ఎఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేని మర్యాదపూర్వకంగా కలిసిన శాసనసభ్యులు గడ్డం వినోద్, వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపెల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

లైసెన్స్ కలిగిన తుపాకీలు సరెండర్ చేయాలి

122 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా లైసెన్సు కలిగిన తుపాకులు సరెండర్‌ చేయాలి పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని లైసెన్సు కలిగిన తుపాకులను వెంటనే సరెండర్‌ చేయాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఆదేశాలు జారీచేశారు. పార్లమెంట్ ఎన్నికకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో పోలీసుశాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఆయుధాల చట్టం 1959 సెక్షన్‌ 21 ప్రకారం.. కమిషనరేట్‌ పరిధిలో నివసిస్తూ, లైసెన్సు […]