439 Views గర్భిణీలు బాలింతలు కిశోర బాలికలకు పోషకాహారం తప్పనిసరిగా అవసరమని గర్భిణులకు పుట్టబోయే బిడ్డ సురక్షితంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామం అంగన్వాడి కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారం పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం పోషణ్ అభియాన్ లో భాగంగా సెప్టెంబర్ 1 నుండి 30 […]
51 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల పై సమీక్షా సమావేశం. అన్ని శాఖల సమన్వయంతో… యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ అధ్యక్షతన రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జిల్లా పరిధిలోని సింగరేణి, ఏన్టీపీసీ, ఆర్ ఎఫ్ సి ఎల్, ప్రధానమైన ఇండస్ట్రియల్ సంస్థల అధికారులు, భద్రతాధికారులు మరియు రామగుండం కమిషనరేట్ పరిధిలోని […]
74 Viewsముస్తాబాద్, జూన్ 2 (24/7న్యూస్ ప్రతినిధి): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మద్దికుంట కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు దోనుకుల కొండయ్య ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కదిరె నరేష్, యూత్ అధ్యక్షులు మెతుకు మధు, సోషల్ మీడియా అధ్యక్షులు సుంచు మహేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పల్నాటి వెంకట్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కదిరి సత్తి గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూత్రం రాజమల్లయ్య, మాజీ సర్పంచ్ […]