201 Views ములుగు జిల్లా,తాడ్వాయి, సెప్టెంబర్ 19 తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క,సారక్క సన్నిధిలో మంగళవారం ములు గు జిల్లా పెరిక కుల ఆత్మీయ సమ్మేళనంలో తాడ్వాయి మండలం కాటాపురానికి చెందిన దిడ్డి మోహన్ రావు ను ములుగు జిల్లా పెరిక కుల సంఘం జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం నాయకులు,వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులతో పాటు ములుగు జిల్లాలోని వివిధ మండలాల నుండి హాజరైన ప్రజల మధ్య ఎన్నికల […]
111 Views– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి దౌల్తాబాద్: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రజాహీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని గోవిందా పూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మృతుల కుటుంబాలకు ప్రజాహిత ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. అలాగే […]
88 Views చేర్యాల లో కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె. హైమావతి,క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిద్దిపేట జిల్లా, చేర్యాల ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7 చేర్యాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల లో చేర్యాల మున్సిపాలిటీ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె. హైమావతి,క్షేత్రస్థాయిలో పరిశీలించారు. No Slide Found In Slider. Poll not found Manne Ganesh […]