నేడు ఎఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేని మర్యాదపూర్వకంగా కలిసిన శాసనసభ్యులు గడ్డం వినోద్, వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపెల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ.
91 Viewsవిద్యుత్ సౌకర్యం కల్పించండి. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిక్కుడు సుధాకర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 30 జగదేవ పూర్ : మండలం పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామం నుంచి బీరప్ప దేవాలయం వరకు వీధి దీపాలు లేక గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంగా సోమవారం స్థానిక గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిక్కుడు సుధాకర్ గ్రామస్తులతో కలిసి గజ్వేల్ లోని విద్యుత్ అధికారి డి ఈ ఓ భాను ప్రకాష్ ను […]
141 Viewsమంచిర్యాల జిల్లా బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. బీజేపీ తీరును నిరసిస్తూ బెల్లంపల్లి చౌరస్తాలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, తన్వీర్ సింగ్ ల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా, ఎస్టీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, మహిళా కాంగ్రెస్ […]
151 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 3 మండల కేంద్రంలో ఎఎమ్మార్ గార్డెన్ హాల్లో సోమవారం రోజున రెడ్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘాల సభ్యులు ఒకే చోటచేరి విలేకరుల సమావేశంలో పలు సమస్యలు గురించి మాట్లాడారు. రెడ్డి సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2018లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారని అన్నారు. అప్పటి […]