119 Views*మాజీ ప్రధాని నెహ్రూకు ఘన నివాళి* ▪️ *విద్యార్థులే ఒక్కరోజు ఉపాధ్యాయులుగా* ▪️ *విజేతలకు బహుమతులు ప్రదానం* నేటి పిల్లలే రేపటి నవ భారత నిర్మాతలు, వారి బంగారు భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దాం.. బాలల శ్రేయస్సే లక్ష్యంగా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం అంటూ పలువురు పేర్కొన్నారు. బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ఎల్లారెడ్డి పేట మండలం రాచర్ల బొప్పపుర్ జెడ్పీ హెచ్ యస్ పాఠశాల లో దేశ […]
విద్య
గురుకుల కళాశాలలో సీట్లుఖాళీ ఉన్నాయి…
139 Viewsముస్తాబాద్/అక్టోబర్/20; తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన వివిధ గ్రామీణ ప్రాంతాల్లో నివస్తున్న విద్యార్ధులకు నాణ్యమైన ఉత్తమవిద్యను అందించడానికి ముందుంన్న సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల కళాశాలలో బుధవారం రోజు ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ ఇంటర్ ఫస్టియర్ లో కాళీ సీట్లు భర్తీకోసం తొందరగా నిర్వహిస్తున్నామని ఒక/ ప్రకటన ద్వారా తెలిపారు. బైపిసిలో30, ఎంపీసీలొ 4, సీట్లు ఖాళీఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈఅవకాశాన్ని విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. Telugu News 24/7tslocalvibe.com
బడిగంట మోగింది…
108 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ అక్టోబర్/10/ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 9.వరకు షెడ్యూల్ ప్రకటించి నేటికీ ముగిసిపోవడంతో సోమవారం నుంచి తిరిగి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం కావడం విద్యార్థినీ విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. Telugu News 24/7tslocalvibe.com
డిగ్రీ ప్రవేశాలకు దోస్తు దరఖాస్తు పొడగింపు…
118 ViewsTS: డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఉన్నత విద్యామండలి మరో ఛాన్స్ కల్పించింది. దోస్త్ చివరి దశ (స్పెషల్ రౌండ్) కౌన్సెలింగ్ గడువు అక్టోబర్ 7తో ముగియగా, దాన్ని అక్టోబర్ 11 వరకు పొడిగించింది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ 11వ తేదీ వరకు ఉంటుందని, 13న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని తెలిపింది. అక్టోబర్ 15లోగా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని వివరించింది. Telugu News 24/7tslocalvibe.com




