Breaking News

జీ హుజూర్…..

88 Viewsమే 20, 24/7 తెలుగు న్యూస్: జీ హుజూర్‌…! కీలక అంశాలపై ప్రశ్నలే లేవు అబద్ధం చెప్పినా ‘ఐతే ఓకే’ అసత్యాలు, ప్రత్యారోపణలతో సరి ఎదురు దాడితో తప్పించుకునే ప్రయత్నం ఇదీ మోడీ ఇంటర్వ్యూల తీరు న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 31 నుండి ఈ నెల 14 వరకూ వివిధ పత్రికలు, న్యూస్‌ ఛానల్స్‌కు 41 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూల్లో ఆయనకు ఎదురైన క్లిష్టతరమైన ప్రశ్నలు చాలా తక్కువ. న్యూస్‌ […]

Breaking News

కన్ను తెరవనివ్వని కర్కశత్వం…

93 Viewsమే 18, 24/7 తెలుగు న్యూస్: కన్ను తెరవనివ్వని కర్కశత్వం! ఎన్ని దశాబ్దాలు గడిచినా, ఎంత పురోభివృద్ధి సాధించినా చాలాచోట్ల లింగ వివక్ష కనిపిస్తూనే ఉంది. చదువుకున్న వారు, చదువుకోని వారు.. అన్న తేడా లేదు. ఇంట్లో మొదటిసారి ఆడపిల్ల పుడితే కలిగే సంతోషం కన్నా, రెండో కాన్పులో ఏ బిడ్డ పుడుతుందో అన్న బెంగ, పైకి చెప్పకున్నా లోలోన మదన పడేవారు ఎంతోమంది. ఈ ఆతృతను, అవసరతను సొమ్ము చేసుకునే వారు ఎంతోమంది గుమ్మంలోనే […]

Breaking News

నేత కాదు… నీతి ముఖ్యం…

85 Viewsమే 18, 24/7 తెలుగు న్యూస్: నేత కాదు..నీతి ముఖ్యం.. బీజేపీ బలం పడిపోతోంది ఇండియా బ్లాక్‌కు ఆదరణ పెరుగుతోంది – కాషాయ పార్టీ మత సమీకరణకు ప్రయత్నిస్తోంది – రాజ్యాంగం, లౌకిక విలువలకు విఘాతం కలుగుతోంది – రాజ్యాంగ నియమాలను నీరుకారుస్తున్నారు – బీజేపీ సవాలును ఎదుర్కొనే సత్తా ప్రాంతీయ పార్టీలకు ఉంది – ‘ది హిందూ’ ఇంటర్వ్యూలో సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి న్యూఢిల్లీ: ఇండియా బ్లాక్‌లో నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయ […]

Breaking News

వ్యవసాయ విద్యుత్ కొత్త స్కాం….

87 Viewsమే 18, 24/7 తెలుగు న్యూస్: వ్యవసాయ విద్యుత్‌-కొత్త డిస్కాం.. కమిషన్‌ ఇచ్చిన చార్జీల ఉత్తర్వు ప్రకారం 2024-25లో రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు 11299 మి.యూ అవసరం. ఎల్‌.టి, హెచ్‌.టి కేటగిరీలలో వ్యవసాయానికి, అనుబంధ కేటగిరీలకు కలిపి మొత్తం 18279 మి.యూ అవసరం. కమిషన్‌ నిర్ధారణ ప్రకారం డిస్కాంలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లభించే సంప్రదాయేతర, ఆర్‌.ఇ 17578 మి.యూ. ఇందులో సెప్టెంబరు నుండి వచ్చే ఏడాది మార్చి వరకు ‘సెకి’ నుండి లభించే […]

Breaking News

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

388 Views మునస్థాపానికి గురైన యువకుడు పురుల మందు తాగి ఆత్మహత్య.. (తిమ్మాపూర్ మే 17) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఘటన.. ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతిపై చర్యలు తీసుకోవాలని తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన యువకుడి తండ్రి మాదన మల్లయ్య… విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన ప్రియ సంధ్యారాణి అనే యువతి పెళ్లి చేసుకుంటానంటూ 16 లక్షలతో ఆస్ట్రేలియాకు ఉడాయించిందని పిర్యాదు… వివరాల్లోకి […]

Breaking News

ఉపాధి హామీ కూలీలను పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే

119 Views*మంచిర్యాల నియోజకవర్గం* *దండేపల్లి మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ కూలీలు* ఉపాధి హామీ పనులు ముగించుకొని ఆటో ట్రాలీలో తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగి ఆటోలో ప్రయాణిస్తున్న ఉపాధి హామీ కూలీలకు తీవ్ర గాయాలయ్యి, మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలుసుకున్న *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.క్షతగాత్రులను పరామర్శించి, పేషెంట్లకు మెరుగైన చికిత్స అందజేయాలని ఆస్పత్రి సూపర్డెంట్, వైద్యులకు, సిబ్బందికి సూచించడం […]

Breaking News

పిడుగు పడి ఆవు, ల్యాగ మృతి…

310 Views(తిమ్మాపూర్ మే 16) పిడుగు పడి ఆవు, ల్యాగ మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన ఎనుగుల మల్లయ్య అనే రైతు తన పాడి ఆవును వ్యవసాయ పొలం వద్ద కట్టేసాడు. గురువారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు అధికమై ఆవు, ల్యాగ ఉన్న ప్రాంతంలో పిడుగు పడింది. మల్లయ్య బావి వద్దకు వెళ్లి […]

Breaking News

ఆందోళనకరం….

112 Viewsమే 16, 24/7 తెలుగు న్యూస్ : ఆందోళనకరం సామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపే ఆహార ద్రవ్యోల్బణం ఏమాత్రం తగ్గకపోగా, పైపైకే ఎగబాకుతుండటం తీవ్ర ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం ఏప్రిల్‌ నెలలో 8.70 శాతానికి చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 18 బేసిస్‌ పాయింట్లు, నెలవారీ రేటు ప్రాతిపదికన గత నెలతో పోలిస్తే 0.74 శాతం పెరుగుదల నమోదైంది. గడిచిన నాలుగు […]

Breaking News

 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో నిరసన కార్యక్రమం

84 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా… రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు.! *మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో నిరసన కార్యక్రమం పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా *నడిపెల్లి […]

Breaking News

డీజిల్ ట్యాంకర్ బోల్తా ఒకరు మృతి….

259 Views (శంకరపట్నం మే 15) శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హుజురాబాద్ వైపు నుండి కరీంనగర్ వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ డ్రైవరు అతివేగంగా అజాగ్రత్తగా వాహనాన్ని నడుపుతూ వంకాయ గూడెం వద్ద ఒక వ్యక్తిని ఢీ కొని , అదే కంగారు లో అధిక వేగంతో లారీని నడుపుతూ తాడికల్ గ్రామంలో ఆటోను ఢీకొని బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. మృతుడు తాడికల్ గ్రామవాసి పూదరి శ్రీనివాస్ […]